News
వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో భక్తులకు ప్రసాదం అద్భుతమైన రుచితో అందిస్తారు. స్వామివారిని దర్శించుకున్న ...
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలులో మే 21 నుండి జూన్ 21 వరకు యోగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చారిత్రాత్మక ...
విజయనగరం జిల్లా కేంద్రంలో వానపాము ఆయుర్వేదిక్ వనమూలికల షాపు అంటే తెలియని వారెవరూ ఉండరు. ఆ షాపులో ఏమేమి దొరుకుతాయో, ఆ షాపు ...
వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు స్నేహితులను కలవడం, కొత్త తరగతులకు చేరడం, పాఠ్యపుస్తకాలు, ...
విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సేవలు జూన్ 13 నుంచి ప్రారంభం. విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ...
జూన్ 16న గాజువాక MVR డిగ్రీ & పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. 20 కంపెనీలు, 1000 ...
CSE vs IT: B.Techలో కంప్యూటర్ సైన్స్ (CS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే వీటిలో ఏది ...
ఈ రోజుల్లో ఒత్తిళ్లతో నిండి ఉన్న నిత్యజీవితంలో, రిలాక్స్ కావడాన్ని ప్రతి ఒక్కరు ఒక్కో విధంగా అనుభవిస్తుంటే, ఆహార ప్రేమికుల ...
హాస్టల్ లోపల భీకర దృశ్యాలు అహ్మదాబాద్లోని (Ahmadabad) సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైన సంగతి ...
తెలంగాణ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. పంచరామాలు, ...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కిన్జరపు అహ్మదాబాద్లోని మెఘానీ నగర్లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాయుడు, పారదర్ ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిలో 200 మందికి పైగా మరణ ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results